భారత్ – చైనాల మధ్య 1962లో జరిగిన యుద్దంలో చైనానే విజయం సాధించింది. సాధారణంగా యుద్ధం గెలిచిన దేశం గానీ రాజ్యం గానీ… ఏం చేస్తాయి? శత్రు దేశంలో వీలయినంత మేర ప్రాంతాన్ని ఆక్రమించేస్తాయి. అయితే అందుకు విరుద్ధంగా అరుణాచల్ ప్రదేశ్ ...
Read More »కేసీఆర్ సర్కార్ కు సుప్రీం కోర్టు షాక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. నోటీసులు జారీ చేసింది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంపై ఈ నోటీసులు జారీ చేసింది. తెలంగాణతోపాటు ఢిల్లీ పశ్చిమ బెంగాల్ ఒడిషా రాష్ట్రాలకు నోటీసులు జారీ ...
Read More »శివసేన కూలిపోయే పరిస్థితి ఉందా?
సుశాంత్ మరణం.. దానికి చుట్టుకున్న డ్రగ్స్ కేసు.. మహారాష్ట్రలో కొలువైన శివసేన సర్కార్ ను కూల్చబోతోందా? కంగనతో అనవసరంగా గొడవ పెట్టుకొని శివసేన పార్టీ మూల్యం చెల్లించుకోబోతోందా? మొండిగా వెళుతున్న శివసేనకు తగిన శాస్త్రి జరగడం ఖాయమన్న ప్రచారం ముంబై సర్కిల్స్ ...
Read More »ఫ్లెక్సీల రచ్చ.. వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైసీపీ గ్రూపుల మధ్య రచ్చ మళ్లీ మొదలైంది. ‘వైఎస్ఆర్ ఆసరా పథకం’ను ఈరోజు రాష్ట్రంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే చీరాల నియోజకవర్గంలో ఈ కార్యక్రమం గురించి వైసీపీ శ్రేణులు హల్ చల్ చేశాయి. ...
Read More »అమిత్ షా – చంద్రబాబు ఇద్దరూ కలసి ప్రయాణమా?
దారులు వేరైనా.. వారి లక్ష్యం ఒక్కటే. అదే అధికారం. అందుకే పాత మిత్రులు.. ప్రస్తుతం శత్రువులు మళ్లీ ఒక్కటి కాబోతున్నారట.. వైరాలు మలిచి మళ్లీ హ్యాయ్.. బాయ్ అనుకుంటున్నారట.. కేంద్రంలోని బీజేపీతో చంద్రబాబు దోస్తీ మొగ్గుతొడుగుతోందట.. అమిత్ షాతో చంద్రబాబు కలిసి ...
Read More »కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ కంగనా ట్వీట్స్…!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ – మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. కంగనా కార్యాలయాన్ని అక్రమ నిర్మాణమంటూ మహా ప్రభుత్వం కూల్చివేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై అలాగే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ...
Read More »మరో బ్యాడ్ న్యూస్ చెప్పిన చైనా !
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ మనుగడపై ఇప్పటికీ ఓ సరైన అభిప్రాయానికి రావడంలేదు. అయితే ఇప్పటివరకు ఆహార పదార్థాలపై కరోనా వైరస్ ఉనికిపై ఆందోళనకరమైన సిద్ధాంతాలేవీ లేవు. కానీ తాజాగా చైనా పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ...
Read More »మనిషి లైంగిక చర్య ద్వారా పొందే సుఖం దైవికమైనది: పోప్
పోప్ ఫ్రాన్సిస్.. ఈయన క్రైస్తవ మత పెద్ద. ప్రపంచంలోనే వారికి ఆరాధ్య గురువు. ఇటలీలో ఉండే ఈయన చెప్పిందే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పాటిస్తున్నారు. అలాంటి ఆధ్యాత్మిక గురువు నుంచి తాజాగా ఓ హాట్ కామెంట్ వచ్చింది. దైవత్వంలోనూ లైంగిక సుఖం ఉందన్న ...
Read More »73 ఏళ్లకిందటే కరోనాను ఊహించారా? నిజమేనా!
కరోనా మహమ్మారిని మా వీరబ్రహ్మం గారు ముందే ఊహించారు తెలుసా? కాదు చైనా పండితులు ఈ వ్యాధి గురించి ఎప్పుడో చెప్పారు? లేదు లేదు జపాన్ నవలాకారులు కరోనాను ముందే పసిగట్టారు.. అంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ ...
Read More »PF ఖాతాదారులకు మోదీ శుభవార్త.. ఈ కొత్త రూల్తో ఇక మీ కుటుంబానికి రూ.7 లక్షలు!
మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అందించే పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురు అందించింది. దీంతో పీఎఫ్ అకౌంట్ కలిగిన వారి కుటుంబాలకు ప్రయోజనం ...
Read More »మహిళల మూత్రంతో బ్రెడ్ తయారీ.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
ఓ మహిళ.. టాయిలెట్ నుంచి మూత్రాన్ని సేకరించి బ్రెడ్ల తయారీలో ఉపయోగిస్తోంది. ఇందుకు ఆమె చెబుతున్న కారణం వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. గోమూత్రంలో పోషకాలు ఉంటాయనేది హిందువుల విశ్వాసం. మరి, మహిళల మూత్రంలో కూడా పోషకాలు ఉంటాయా?. ఈ ప్రశ్నకు లూయిస్ ...
Read More »కిమ్ అంకుల్ హత్యలో ట్రంప్ హస్తం : రేజ్ బుక్ !
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కరోనాను వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో డొనాల్డ్ ట్రంప్ విఫలం అయ్యారంటూ డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ...
Read More »సుశాంత్ బిహారీ నటుడు…రియా బెంగాలీ బ్రాహ్మణ మహిళ
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుశాంత్ వ్యవహారంలో నెపోటిజం ప్రేమ డ్రగ్స్ వంటి పలుకోణాలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులులుముకుంది. ఓ ...
Read More »10 వేల కోట్ల డ్రగ్స్ దందాలో చిట్టి ఎలకలేనా దొరికేది?
మాదకద్రవ్యాల వినియోగం.. సరఫరా తదితర కేసుల్లో ఇటీవల నార్కోటిక్స్ బృందాలు పలువురు సెలబ్రిటీల్ని అరెస్టులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ ముగ్గురు ప్రముఖ కథానాయికలు కూడా ఉన్నారు. రియా చక్రవర్తి.. రాగిణి ద్వివేది.. సంజన గల్రానీ వంటి నాయికలను ఈ ...
Read More »సరికొత్త గరిష్టానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ .. వేలకోట్ల పెట్టుబడులు !
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్లో 15 శాతం వాటాను విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు తాజాగా అంచనాలు వెలువడుతున్నాయి. బుధవారం పీఈ సంస్థ సిల్వర్ లేక్ కు 1.75 శాతం వాటాను విక్రయించేందుకు డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ...
Read More »ఐపీఎల్ 2020 : ‘థీమ్’ సాంగ్ పై కాపీ రచ్చ !
కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ అసలు ఈ ఏడాది ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇండియా లో కరోనా కారణంగా ఈ సీజన్ ను యూఏఈ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి ...
Read More »బ్యాట్ తో బంతిని కొడితే.. రోడ్డు మీద వెళ్లే బస్సును తాకిందే
బ్యాట్ పట్టుకొని క్రీజ్ లోకి వస్తే చాలు సిక్సర్లతో బౌలర్లను చీల్చి చెండాడే బ్యాట్స్ మెన్లు కొందరు ఉంటారు. హెలికాఫ్టర్ షాట్ అన్నంతనే ధోనీ గుర్తుకు వస్తే.. సిక్సర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు రోహిత్ శర్మ. బ్యాట్ పట్టుకొని బరిలోకి ...
Read More »జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా? తాజాగా షాకింగ్ పరిణామాలు
జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా? హడావుడిగా తమిళనాడు నుంచి ఏపీకి వచ్చిన ఈ పెద్ద మనిషికి ఎదురైనన్ని ఇబ్బందులు అన్నిఇన్ని కావు. ఏపీ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ ఎపిసోడ్ లో.. ఆయన్ను హటాత్తుగా తీసుకురావటం.. కీలక పదవిని అప్పజెప్పటం ...
Read More »కంగనా ఆఫీసు కూల్చివేత…ఖండించిన మహారాష్ట్ర గవర్నర్
సుశాంత్ సూసైడ్ కేసు వ్యవహారం నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ పోలీసులకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. కంగనాకు బీజేపీ మద్దతుండంటూ ప్రచారం జరుగుతుండగా…కంగన వ్యాఖ్యలపై శివసేన నేతలు మండిపడుతున్నారు. తాజాగా ముంబైలోని కంగనా ...
Read More »చీపుర్లు పట్టుకొని మరీ కొడాలి నానికి వార్నింగ్
రాజకీయ నేతలకు ఉండే సహజమైన లక్షణాల్ని మంత్రి కొడాలి నాని మిస్ అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. పార్టీ ఏదైనా.. ఇష్యూ మరేదైనా.. తమ ప్రాంతానికి అంతో ఇంతో ప్రయోజనం కలిగించే అంశాల మీద.. తొందరపడి వ్యాఖ్యలు చేయటానికి నేతలు ఇష్టపడరు. అందుకు ...
Read More »