Templates by BIGtheme NET
Home >> Telugu News (page 27)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

సోముకు అప్పుడే సెగ మొదలయ్యిందబ్బా

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏపీ శాఖకు కొత్త అధ్యక్షుడిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అప్పుడే సెగ మొదలైందట. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన వీర్రాజు… ...

Read More »

వీనస్..రష్యా సొంతం .. సంచలన వ్యాఖ్యలు చేసిన రష్యా!

భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహమైన శుక్రుడి మీద జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లు తాజాగా పరిశోధనల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. శుక్ర గ్రహం మీద ఉన్న దట్టమైన మేఘాల్లో ఫాస్ఫైన్ అణువులు ఉన్నట్లు బ్రిటన్ లోని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు ...

Read More »

హిట్ మ్యాన్ @ 13 ఏళ్లు .. ఆ రికార్డ్ ఉన్న ఏకైక క్రికెటర్ !

రోహిత్ శర్మ… క్రికెట్ ప్రేమికులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్ మ్యాన్ గా అభిమానులు ముద్దుగా పిలిచే రోహిత్ శర్మ ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే ప్రపంచంలో ఎలాంటి బౌలర్ అయినా బాల్ వేయడానికి భయపడాల్సిందే. సిక్సర్లతో సునామీ ...

Read More »

నా బిడ్డ చావుకు జీహెచ్ ఎంసీనే కారణం..హైకోర్టుకెళ్తా: సుమేధ తండ్రి

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆడుకోవడానికి వెళ్లిన నేరేడ్ మెట్ దీన్ దయాల్ కాలనీకి చెందిన బాలిక సుమేధా కపూరియా నాలాలో పడి చనిపోయిన ఘటన విషాదం నింపిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ...

Read More »

చైనా బ్యాంక్ కు భారీ మొత్తం రుణపడ్డ మోడీ సర్కార్?

భారత్ చైనా సరిహద్దుల్లో కొంతకాలంగా తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల నేపథ్యంతోపాటు భద్రతా కారణాల రీత్యా చైనాకు చెందిన 118 యాప్ లను భారత్ నిషేధించింది. దీంతో చైనా ఆర్థికంగా నష్టపోయింది. అయినప్పటికీ చైనా కవ్వింపు చర్యలకు ...

Read More »

కొత్త పార్లమెంట్ భవనం కాంట్రాక్టు టాటాదే

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును ‘టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్’ దక్కించుకుంది. రూ.861.90 కోట్లకు ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రజా పనుల శాఖ ఈరోజు బిడ్లను తెరవగా.. టాటా ఎల్అండ్ టీ సంస్థలు ప్రధానంగా పోటీపడ్డాయి. ఏడాదిలో ...

Read More »

ప్రపంచంలోనే పొడవైన టన్నెల్ కట్టిన భారత్

సముద్రమట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి సొరంగమార్గం నిర్మాణాన్ని భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ టన్నెల్ కు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరును పెట్టారు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ లడఖ్ ...

Read More »

శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన.. ఇక ఆ స్కూల్కు చిత్తడే!

భారీగా ఫీజులు వసూలు చేస్తూ.. విద్యార్థులను తల్లిదండ్రులను మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ వేధిస్తున్నదని ప్రముఖ నటుడు బిగ్బాస్ విన్నర్ శివబాలాజీ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందించింది. ‘సదరు పాఠశాలపై వెంటనే ...

Read More »

దుర్గమ్మ రథంపై మాయమైన సింహాల ప్రతిమలు !

విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి వెండి రథానికి ముందూ వెనుక రెండేసి సింహాలు ఉంటాయి. వీటిలో మూడు సింహాలు అదృశ్యమయ్యాయన్న విషయం బయటికి రావడంతో ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. అంతర్వేది ఘటన తర్వాత పోలీసుల సూచన మేరకు దేవాలయ అధికారులు వెండి ...

Read More »

అమరావతి కుంభకోణం: సిట్ విచారణ ఆపాలని హైకోర్టు ఆదేశం

అమరావతి భూముల కుంభకోణంపై వేగంగా వెళ్తున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు బ్రేక్ వేసింది. రాజధాని అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి సిట్ తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిపై ఏర్పాటు చేసిన సిట్ గత ...

Read More »

దేశంలో ఉత్తమ నగరంగా హైదరాబాద్ !

హైదరాబాద్ మరో ఘన కీర్తిని సాధించింది. దేశంలోనే అత్యంత ఉత్తమమైన నగరంగా నిలిచింది. దేశంలో నివాసానికి అనువైన ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యత్తమమైన నగరంగా సర్వప్రధమ స్థానంలో నిలిచింది. హాలిడిఫై.కామ్ అనే ...

Read More »

అలా పెళ్లి వద్దని పారిపోయి..ఇలా కలెక్టరై తిరిగొచ్చిన అమ్మాయి!

తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తుండటంతో.. ఇంట్లో నుంచి పారిపోయిన ఓ అమ్మాయి ఐఏఎస్ చదివి కలెక్టర్గా తిరిగొచ్చింది. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన సంజువర్మ (28) తల్లి 2013 లో కన్నుమూశారు. అప్పటికే సంజూ గ్రాడ్యుయేషన్ ...

Read More »

దుమ్మాలపాటి కేసు: జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది. అమరావతి భూకుంభకోణంలో తన పేరు చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ ...

Read More »

ముంబై – హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ !

కేంద్రం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆ నిర్ణయంతో ఇప్పటికే విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ మరింత అభివృద్ధి దిశగా సాగిపోనుంది. అదేమిటంటే .. త్వరలోనే ముంబై -హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టే అవకాశం ఉంది. త్వరలో ...

Read More »

సీపీఐ ఆఫీస్ పై దాడి… చాడ కారు అద్దాలు ధ్వంసం

భాగ్యనగరి హైదరాబాద్ లో… నగరం నడిబొడ్డున ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్ పై ఆదివారం జరిగిన దాడి పెను కలకలమే రేపుతోంది. నగరంలో ఎలైట్ ప్రాంతంగా ఉన్న హిమాయత్ నగర్ లో మగ్ధూంభవన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ...

Read More »

రైతుల ఉపాధి కోసం సత్య నాదెళ్ల వైఫ్ ఏం చేశారో తెలుసా?

తెలుగు నేలకు చెందిన సత్య నాదెళ్ల సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కే అధిపతిగా కొనసాగుతూ తెలుగోడి సత్తా చాటుతుంటే… ఆయన సతీమణి అనుపమ దాతృత్వంలో సత్తా చాటుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలోనే దాదాపుగా స్థిరపడిపోయిన నాదెళ్ల దంపతులు..ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ...

Read More »

పీకే ప్రశ్నకు జగన్ జవాబిస్తారా?

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న పాలనపై జనసేనాని పవన్ కల్యాణ్ చాలా లాజికల్ గా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక అంశాలపై తనదైన శైలిలో జగన్ సర్కారుపై వరుసగా విరుచుకుపడిన పవన్… తాజాగా మరో కీలక అంశాన్ని ...

Read More »

గెలుపు కోసం డబ్బు తీసుకొని ఎమ్మెల్యే శ్రీదేవి ఎగ్గొట్టిందా?

ఏపీ ఎన్నికల సమయం అది. 10ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలకు టీడీపీతో పోల్చితే డబ్బు అవసరం చాలా ఉంటుంది. ఎమ్మెల్యేగా పోటీచేయాలంటే కోట్లు ఖర్చు బెట్టాల్సిందే. ఆ క్రమంలోనే అప్పు చేసి గెలిచిన ఎమ్మెల్యే ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చిందని ...

Read More »

1 నుండి 8వ తరగతి వరకు ఇంటి వద్దే పాఠాలు !

కరోనా లాక్ డౌన్ కారణంగా మూతబడిన పాఠశాలలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఇకపై లేటు చేయకూడదు అని భావించి ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే .. ఒకటి నుంచి 8వ ...

Read More »

చిన్నజీయర్ స్వామి తల్లి కన్నుమూత…

త్రిదండి చినజీయర్ స్వామి తల్లి అలివేలుమంగ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యం తో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. దీంతో చినజీయర్ స్వామి తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. తల్లి మరణాన్ని ...

Read More »