దీనిపై ఆయన ఇస్లామాబాద్లో మాట్లాడుతూ గత ఏడాది ప్రధాని మన్మోహన్ మన్మోహన్సింగ్తో షరమ్-ఎల్-షేక్లో చర్చలు జరిగాయి. అదేవిధంగా త్వరలో భూటాన్లో జరుగనున్న సార్క్ సదస్సు సందర్భంగా మళ్ళీ సమావేశం జరగవచ్చన్నారు. తమ ఇద్దరి మధ్య ఎపుడు చర్చలు జరిగినా అవి అర్థవంతంగానే ముగుస్తున్నాయన్నారు.
భారత ప్రధాని సౌదీ అరేబియా పర్యటనపై వ్యాఖ్యానించమని కోరినప్పుడు, ఇదొక శుభపరిణామన్నారు. అంతేకాకుండా సౌదీ అరేబియా తమకు మంచి మిత్ర దేశమని, భారత్తో ఒప్పందాలు కుదుర్చుకున్నంత మాత్రాన తమ రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపబోదన్నారు. భారత అమెరికా అణు సహకార ఒప్పందంపై ఆయన మాట్లాడుతూ, తమ దేశానికి కూడా భారత్కిచ్చిన అవకాశంలాంటిదే కల్పించాలని కోరుతున్నట్టు చెప్పారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ఒబామా ట్విటర్ ను హ్యాక్ చేసిన వ్యక్తి అరెస్టు
- పాక్ లో పేలుళ్లు: 39 మంది మృతి
- ఫోన్సెకా ఆమరణ నిరాహార దీక్ష
- ఆస్టేలియాలో భారతీయ బాలుడు మృతి
- పెంటగాన్ వద్ద కాల్పులు: ముగ్గురికి గాయాలు
Older news items:
- అమెరికా మీడియాలో నెట్ న్యూస్ ది మూడో స్ధానం
- బంగ్లా గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం: 21 మంది మృతి!
- ఆస్ట్రేలియా కంప్యూటర్లకు తాళాలు!
- శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు: ఆధిక్యంలో రాజపక్సే!
- ఫొన్సెకా హోటల్ను చుట్టుముట్టిన శ్రీలంక సైన్యం






















