ఆంధ్ర- తెలంగాణా సంక్షోభం చిత్ర సీమను కుదేలు చేస్తోంది. కళారంగాన్నే నమ్ముకుని నాడు మద్రాసును విడిచి భాగ్యనగరానికి వచ్చినవారిలో మొట్టమొదటివారు అక్కినేని నాగేశ్వరరావు.
ఆయన రాష్ట్రరాజధాని హైదరాబాదులో అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించిన తర్వాత క్రమంగా మద్రాసును విడిచి తెలుగు చిత్రసీమ హైదరాబాదుకు వచ్చేసింది. ఇదిలావుంటే తాజాగా ఆంధ్ర- తెలంగాణా సంక్షోభంతో భాగ్యనగరంలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన స్టూడియోలు, థియేటర్లు ఎందుకూ కొరగాకుండా పోతాయేమోనన్న బెంగలో అక్కినేని నాగార్జున నుంచి చాలామంది ఉన్నారు.
పైగా ప్రభుత్వ భూమిలో అన్నపూర్ణా స్టూడియో నిర్మాణం జరిగింది. వైఎస్సార్ హయాంలో అన్నపూర్ణ స్టూడియో వ్యవహారంపై కొంతకాలం చర్చ కూడా సాగింది. అయితే కొన్నాళ్ల తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ భూమిని అభివృద్ధి చేయడానికి అన్నపూర్ణవారికి అనుమతి ఇచ్చారు. కానీ మారిన ప్రస్తుత పరిస్థితిలో ఆ భూమిపై తిరిగి వివాదం చెలరేగుతుందేమోనన్న బెంగలో నాగ్ ఉన్నట్లు టాలీవుడ్ సినీజనం
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- తెలంగాణపై తెగ స్పీచ్ ఇస్తున్న ‘మెంటలోడు’
- ఇలియానా విక్రమ్ తో కమిట్ అయ్యింది
- ఆయన పనితనం నచ్చే కమిటయ్యా...భూమిక
- నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే..
- ఛ! ఆయనతో అలాంటి రిలేషన్ లేదు: త్రిష
Older news items:
- కింగ్ ఫిషర్ హాట్ క్యాలెండర్ 2010పై బికినీ బాంబులు
- కత్రినా ఆరోగ్యంపై ఆందోళన
- రామ్ చరణ్ అంతు చూస్తా..! :ముమైత్
- అదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్...
- విజయవాడలో హైటెన్షన్























