ఇప్పుడే ఏమీ లేదని, ఆ విషయంపై తాము ముందు చర్చించుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాతనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని, తమకు తగిన సంఖ్యాబలం లేదని ములాయం సింగ్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీకి లోకసభలో 21 మంది సభ్యులున్నారు. యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంలో కూడా ముందుకు సాగే పరిస్థితిలో ఉన్నట్లు వారు కనిపించడం లేదు. తాము రాష్ట్రపతిని కలుసుకోవడం లేదని ఆయన అన్నారు.
తాము అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించడానికి ఆలోచన చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, తమకు నలుగురు సభ్యులు మాత్రమే ఉన్నారని, అందువల్ల అది సాధ్యం కాదని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. తాము రాష్ట్రపతిని సమయం అడిగామని, అయితే ఇంత వరకు తమకు సమాచారం లేదని ఆయన అన్నారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- రాజ్యసభకు జావేద్ అక్తర్, మణిశంకర్
- గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి సమన్లు
- బుద్ధదేవ్ ను చంపే యోచన లేదు: దీపక్
- ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్
- మహిళా బిల్లుపై బిజెపికి చిక్కులు
Older news items:
- మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- మహిళా బిల్లుపై మమత అలక
- చర్చ లేకుండా మహిళా బిల్లుపై వోటింగ్
- రాజ్యసభ నుంచి 7గురు ఎంపీల సస్పెన్షన్
- మహిళా బిల్లుపై పార్లమెంటులో అదే దుమారం






















