ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సొంత గ్రామమైన సైఫైలో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ లాలూ పై విధంగా పేర్కొన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి అధికారం దక్కబోదని, అద్వానీ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. తమ మూడు పార్టీలతో ఏర్పడిన కొత్త ఫ్రంట్ ఎన్డీఏకు దూరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తమ కూటమి బీహార్లో అన్ని సీట్లును కైవసం చేసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన బీఎస్పీ అధినేత్రి మాయావతిపై విమర్శలు గుప్పించారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ఎన్నికల నుంచి తప్పుకున్న టైట్లర్
- సిక్కుల మనోభావలను గుర్తించాం..చిదంబరం
- ప్రధానమంత్రి పదవి నాకూ కావాలి: శరద్ పవార్
- మంత్రి లాలూపై కఠిన చర్యకు మల్హోత్రా డిమాండ్
- టైట్లర్కు టిక్కెట్ కేటాయింపుపై కాంగ్రెస్ యోచన
Older news items:
- సౌమ్య హత్యకేసు నిందితులపై మోకా ప్రయోగం
- 440 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ: జైరాం రమేష్
- charge sheet produced: satyam scam
- గౌహతి పేలుడు: ఎనిమిదికి చేరిన మృతులు
- అద్వానీ, మోడీలపై తీవ్రవాదుల గురి: కర్ణాటక























